News & Events

Temple History

Sri Ganapathi

అలనాటి నైజము రాష్ట్రము రాజధానిగా ఉన్న హైదరాబాద్ (భాగ్యనగరము)నందు (ముచికుంద) మూసీ నదికి సుమారు 9 కి మీ దూరములో ప్రస్తుత సికింద్రాబాద్ నగరము రైల్వేస్టేషన్ సమీపములో ప్రశాంత వాతావరణములో శ్రీ యాదగిరి శ్రీ లక్ష్మీ నృసింహ దేవస్థానమునకు సుమారు 46 కిలోమీటర్ల దూరములో సుమారు 2 శతాబ్దముల చరిత్ర కలిగి భక్తుల కోరికలను తీర్చుటలో కొంగు బంగారముగా అలరారుతున్నది.

ప్రస్తుతము స్వామివారు పూజలు అందుకొనుచున్న ప్రాంతము అప్పటి నైజాము రాజులయేలుబదిలో ఉండి చిన్నచిన్న పల్లెలుగా ఉండినవి. read more

SERVICES

Click on below image to open Services.